: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి హర్యానాలోని భివానికి వెళ్లే కాళింది ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై ఎవరో గుర్తుతెలియని దుండగులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ని పెట్టి భారీ విధ్వంసానికి కుట్రపన్నారు.
Continue Readదేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్కు టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి.
Continue Readశ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బీరు పరిశ్రమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని తండ్రి, కుమారుడు మృతి చెందారు.
Continue Readనేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. 30 మంది గల్లంతు కనేపాల్లో ఘటన కప్రయాణికుల్లో 40 మంది భారతీయులే
Continue Read