విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. సమీప బంధువు జరిపిన కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
Continue Readఉత్తరాఖండ్పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్బరస్ట్తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది.
Continue Readలైంగిక వేధింపులు, అత్యాచారం కసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ యువ నేత ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది.
Continue Readజార్ఖండ్్లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వరియాలతో నిండ ని ఒక బస్సు.. గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈదుర్ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోగా.. 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
Continue Readజమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్ నేషనల్ పార్కు సమీపం లోని హర్వాన్లో.. ముఖ్యంగా ముల్నార్ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్కు ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ అని పేరు పెట్టారు.
Continue Readగత పదకొండేళ్లుగా దేశంలో మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చేందుకు ఓ మాంత్రికుడిచ్చిన సలహాతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తాంత్రికుడి ఆదేశాలతో చిన్నారిని నరబలి ఇచ్చిన ఈ ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది.
Continue Read