logo
నేరాలు..ఘోరాలు

జమ్ము కశ్మీర్‌లో మరోసారి ముష్కర మూకల దుశ్చర్య

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ముష్కర మూకలు పేట్రేగిపోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. బైసరన్‌ లోయలోని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టిముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

వింగ్‌ కమాండ్‌పై దాడి కసులో పెద్ద ట్విస్ట్‌ ముందుగా దాడి చేసింది ఆఫీసరే కసిసీ టీవీ పుటేజీల్లో వెల్లడి

భారత వైమానికి దళానికి చెందిన వింగ్‌ కమాండర్‌పై బెంగళూరు లో సోమవారం రోజు దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బైకర్లు ఎవరూ వీరిని వెంబడిరచి, అడ్డుకోలేదని.. వీరే ఫుట్‌పాత్‌పై ఆగి కొందరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

Continue Read
నేరాలు..ఘోరాలు

ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులు అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ అయ్యారు. ముంబై నటి కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరా బాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడ కు తరలిస్తున్నారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

వేర్వేరు కేసుల్లో నిందితుల అరెస్టు

క్రైమ్‌ డీసీపీ లతా మాధురి ఆదేశాలతో ఎంవీపీ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన వేర్వేరు కేసుల్లో నలుగురు నింది తులను అరెస్టు చేసినట్టు క్రైమ్‌ ఏడీసీపీ మోహన్‌రావు తెలిపారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌పై నుంచి కింద పడి వ్యక్తి మృతి

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఓ చోట హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఏర్పాటు చేసిన సిబ్బంది.. దాన్ని పరీక్షించబోయారు. అయితే హఠాత్తు గా ఈ బెలూన్‌ గాల్లో కి ఎగిరింది. బెలూన్‌ తాడుకు చిక్కుకుని సిబ్బంది లోని ఓ యువకుడు సైతం గాల్లోకి ఎగరగా.. 80 అడుగుల పైకి వెళ్లాక అది తెగిపోయింది. ఫలితంగా యువ కుడు కింద పడి ప్రాణాలు కోల్పోయా డు.

Continue Read
నేరాలు..ఘోరాలు

పట్టుకున్న చేప ప్రాణాలు తీసింది..

మరో చేపను పట్టుకుందామని చేతిలో ఉన్న చేపను నోట కరిచిన యువకుడు అది గొంతులో దూరడంతో ఊపిరాడక మృతి చెందిన యువకుడు మణికందన్‌

Continue Read
నేరాలు..ఘోరాలు

అప్పుల బాధతో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధతో పొందూరు పట్టణానికి చెందిన వస్ట్రవ్యాపారి ఉండ్రాళ్ళ కిశోర్‌(50) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Continue Read
banner image
నేరాలు..ఘోరాలు

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన దండు బజార్‌లో చోటు చేసుకుంది.

Continue Read