అమలాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రం వద్ద పేలుడు సంభవించి ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉదయం అమలాపురంలో జరిగింది.
Continue Readమధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితురాళ్లతో కలిసి రాత్రివేళ బయటకు వెళ్లిన ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై ఓ గుంపు దాడికి పాల్పడిరది. అనంతరం అధికారుల స్నేహి తురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
Continue Readఉత్తర్ ప్రదేశ్లో ఆటవిక ప్రవృత్తి రాజ్యం ఏలుతోంది. రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా, జాతీయ రహదారిపై నగ్నంగా ఉన్న తలలేని మహిళ మొండం గుర్తించారు.
Continue Readరాష్ట్రమంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Continue Readసాలూరు పట్టణంలో 51 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని సీఐ అప్పలనాయుడు తెలిపారు.
Continue Readఏపీలో మందు బాబులు కొందరు ఆగలేకపోయారు. పోలీసులు ధ్వంసం చేసేందుకు సిద్దంగా ఉంచిన మద్యం సీసాలను ఒక్కొకరుగా వచ్చి తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ఆగలేదు.
Continue Readఆటోలో చోరీకి గురైన నగలను, నగదును తిరిగి బాధితులకు అప్పగిం చారు. ఈవివరాలను నేర విభాగం ఏసీపీ ఎ.వెంకట్రావు ఆదివారం పీఎం.పాలెం స్టేషన్లో వెల్లడిరచారు.
Continue Readచదువుకుం టూ.. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న ఓ యువకుడు చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఏసీపీ వెంకటరావు ఎంవీపీ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు.
Continue Read