logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అప్పన్న సన్నిధిలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ దంపతులు

: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ దంపతులు బుధవారం దర్శిం చుకున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అండ ఆముదాలవలస ఎమ్మెల్యే, కూన రవికుమార్

: మహిళా శక్తికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

వామన -నృసింహ స్వామి అవతారంలో జగన్నాథుడు

బలభద్ర సుభద్ర సమేత జగన్నాధ స్వామి వారు మంగళవారం వామన, నృసింహ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామికి నాద స్వరం, లలిత సహస్ర నామార్చన, మేలు కొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continue Read
నేరలు

సరుకు అన్‌లోడ్ చేస్తున్న కూలీలను ఢీకొట్టిన లారీ ఒకరి మృతి, మరోకరికి తీవ్ర గాయాలు

విశాఖపట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలి పనులు చేసు కుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తి, ఎప్పటిలాగే సరుకు అన్‌లోడ్ చేస్తుండగా ఓ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కన చోటుచేసు కుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

తల్లికి వందనం.. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట    రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఏ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడ దనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Continue Read
నేరలు

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు

ఈనెల 16వ తేదీన మాధవధార వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ కేసును కంచరపాలెం క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను కంచర పాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశం లో క్రైమ్ ఏసీపీ వెంకటరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ తిరుమలరావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించాలంటూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి ఆహ్వానం అందజేశారు.

Continue Read
నేరలు

ఫొటోల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు

రిజర్వాయర్ వద్ద పెద్ద గొయ్యి ఏర్పడిందని.. అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వెళ్లిన యువకులు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఫొటోషూట్ చేస్తూ అదుపు తప్పి అందులో పడిపోయారు. ఈ ఘటన విశాఖ పరిధిలోని చింతగట్ల మేహాద్రి రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది.

Continue Read