బీజేపీ పాలనలో కొవిడ్ అక్రమాలపై సిట్తోపాటు మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలన కేబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానిం చారు.
Continue Readజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల చైర్మన్, తమ్మిరెడ్డి శివశంకర్ను జనసేన పార్టీ నాయకులు సన్మానించారు.
Continue Readసాలూరు మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయ మైంది. లక్షల రూపాయల విలువ చేసే ఫర్నీచర్ మాయం కావడంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ
Continue Readపలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నూతన ఒరవడికి నాంది పలికారు. రోడ్ల జంగిల్ క్లియరెన్స్కు ప్రజలు స్వచ్ఛందంగా రావాలని మన పలాస మన బాధ్యత కార్యక్రమంతో ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
Continue Readదేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Continue Readజీవీఎంసీ 52వ వార్డులో ఫుట్పాత్ల సమస్యలపై టీడీపీ నాయకులు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే గణబాబు జీవీఎంఎంసీ కమిషనర్కు, జోన్`5 జోనల్ కమిషనర్కు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Continue Readఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధ్యపడతా యని హిందీ ట్రైనింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి అన్నారు.
Continue Readఅనకాపల్లి జిల్లా పరవాడ మండల తహసీల్దార్ అంబేద్కర్ను బీసీ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
Continue Read