వాసన్ ఐ కేర్ హాస్పి టల్స్ విశాఖపట్నంలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యా ర్థుల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిం చారు.
Continue Read
బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ, శ్రీముఖలింగం సోమవారం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను కలిసి నవంబర్ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయా లని ఆహ్వానించారు.
Continue Read
అమరావతి రాజధాని ప్రాంతంలో పూర్తయిన తొలి భవనం సీఆర్డీఏ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈపర్యటనలో భాగంగా ఏడు అంతస్తుల కాంప్లెక్స్లోని కార్యాలయాలను సీఎం పరిశీలించి అందుబాటులో ఉన్న మౌలిక సదు పాయాలను పరిశీలించారు.
Continue Read
జీవీఎంసీ జోన్ ఫైవ్ మాధవధార పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై జీవీ ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు స్పందిం చారు. కొంతకాలంగా జోన్ 5 మాధవధార మురళినగర్ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున అనధికారిక నిర్మాణాల జోరు కొనసాగుతోంది.
Continue Read
వాల్టేర్ డివిజన్ అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ గా కుండు రామరావు బాధ్యతల స్వీకారణ*
Continue Read
వ్యవసాయ, ఉద్యానవన శాఖ సీనియర్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Continue Read
ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Continue Read
ముంబయిలో 2008లో జరిగిన పేళుళ్లలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి.. హీరోగా నిచిలిన ఓ మాజీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో క్రిమినల్గా మారాడు. భారీ నేర సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని.. డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), యాంటీ నార్కొటిక్స్ టాక్స్ ఫోర్స్ (ఏఎన్టీఎఫ్) బుధవారం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో మాజీ ఎన్ఎస్జీ కమాండో బజరంగ్ సింగ్ను అరెస్ట్ చేశారు.
Continue Read