జీవీఎంసీ జోన్`4లో జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు 29, 35వ వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పర్యటన సందర్భం గా కాలువలలో పేరుకుపోయిన పూడికలను వెంటనే తొలగించాలని, రోడ్లపై చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరిచాలని సిబ్బందికి సూచించారు.
Continue Read
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జడ్పీటీసీ హత్య కలకలం రేపింది. కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు.
Continue Read
ఇంజినీరింగ్ కాలేజీలోనే ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దిగ్భ్రాంతికర ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీలో అక్టోబరు 10న జరిగిన ఈ అత్యాచార ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Continue Read
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధి కార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు.
Continue Read
సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సమీక్షలో చర్చించారు.
Continue Read
ఈనెల 22వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం దృష్ట్యా విశేష పర్వదినములైన సోమవారం 5 ప్రముఖ శైవక్షేత్రాలు దర్శింపచేయాలనే ఉద్దేశంతో పంచారామ క్షేత్రదర్శినిని ఏపీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతోందని రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు తెలిపారు.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష కూటముల్లో టికెట్ల రచ్చ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. సిట్టింగ్ స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.
Continue Read
మధ్యప్రదేశ్లో ఓబీసీ రిజర్వేషన్ను 14 శాతం నుంచి 27 శాతానికి పెం చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతు కుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్ వెలుగులోకి తీసుకువచ్చింది.
Continue Read