భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Continue Read
ఉత్తర్ ప్రదేశ్లో అయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (%ూవీ వీశీసఱ%) ఆవిష్కరించారు.
Continue Read
. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్ టైమ్స్’ న్యూస్పేపర్ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.
Continue Read
శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది.
Continue Read
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమి 202 స్థానాలను కైవసం చేసు కుని అద్భుత విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Continue Read
సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Read
: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు
Continue Read
దేశ రాజధాని ఢల్లీిలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవిం చింది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల చేశారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా పేలుడుకు కుట్ర జరిగినట్టు భావిస్తున్నారు.
Continue Read