logo
సాధారణ వార్తలు

మూడు జిల్లాలకు గ్రీన్‌ సిగ్నల్‌  రాష్ట్రంలో 29కి పెరగనున్న జిల్లాలు

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.

Continue Read
సాధారణ వార్తలు

షాంఘైలో భారత మహిళ నిర్బంధం

భారత భూభాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్‌పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

అయోధ్యలో కీలక ఘట్టం: ప్రధాని మోదీ ధ్వజారోహణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (%ూవీ వీశీసఱ%) ఆవిష్కరించారు.

Continue Read
నేరలు

న్యూస్‌పేపర్‌ ఆఫీసులో భారీ ఆయుధాలు..

. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్‌ టైమ్స్‌’ న్యూస్‌పేపర్‌ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమలలో భక్తుల రద్దీ వేళ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు.. అయ్యప్ప దర్శనాలపై ఆంక్షలు

శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బిహార్‌లో పదోసారి సీఎంగా నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) కూటమి 202 స్థానాలను కైవసం చేసు కుని అద్భుత విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో నితీష్‌ కుమార్‌ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

సంక్షేమ హాస్టళ్లలో పనితీరు మెరుగుపరచకుంటే కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్‌ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

వర్చువల్‌గా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కి సీఎం శంకుస్థాపన

: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్‌గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు

Continue Read