భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతిని మంగళవారం బ్రాహ్మణతర్లా హైస్కూల్లో నిర్వహించారు.
Continue Readబంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రక టించింది.
Continue Readసినిమా ల్లో ఎవరితోను పోటీ పడనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు.
Continue Readవిశాఖపట్నంలోని హెల్త్ సిటీలో అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.
Continue Readఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, ఇది రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి, రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
Continue Readతెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్ను.. ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘం నేతలు అడ్డుకున్నారు.
Continue Readఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీపైడితల్లమ్మ వారి మహోత్సవాలు విజయనగరం లో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరం లోని వివిధ కళా వేధికలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు అధికారులు తెలిపారు.
Continue Readహిందీ ఉపాధ్యా యుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యవతిల కుమార్తె చిన్నారి హాశ్రీ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. హాశ్రీ పైడితల్లి అమ్మవారి వేషధారణతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది.
Continue Read