తుఫాన్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Continue Readవైశాఖీ స్పోర్ట్స్ పార్క్లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
Continue Readమాధవధార సీతన్న గార్డెన్స్లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు.
Continue Readటాటా గ్రూప్నకు గుండెకాయలాంటి ట్రస్ట్లకు ఛైర్మన్గా నోయల్ టాటా ఎంపికయ్యారు. దీంతో సంస్థకు రతన్టాటా తర్వాత ఆయనే ఉత్తరాధికారి అయ్యారు.
Continue Readవిజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేట గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు చీపురుపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.రాఘువులు తెలిపారు.
Continue Readజీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Readబ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసిన కుటుం సభ్యులు
Continue Readఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈమధ్య తరచూ అనారోగ్యానికి గురవుతు న్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
Continue Read