logo
సాధారణ వార్తలు

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ

భారతదేశ 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని ఢల్లీిలోని ఎర్రకోటపై వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు విశాఖ నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు ఉద్యోగులతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ 79 వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

దేశ స్వాతంత్య్ర దినోత్సవం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఎస్‌పీ వకుల్‌ జిందాల్‌, జేసీ ఎస్‌.సేతు మాధవన్‌ స్వాగతం పలికారు.

Continue Read
సాధారణ వార్తలు

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి  కరాష్ట్ర మంత్రి సంధ్యారాణి

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అరకు పార్లమెంట్‌ పరిధిలోగల రెండు జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీవర్షాలు కురిసే  కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సూచిం చారు.

Continue Read
సాధారణ వార్తలు

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి కజీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విశాఖలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున జీవీఎంసీ అధికా రులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులను గురువారం ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో డిప్యూటీ మేయర్‌ దల్లి గోవింద రెడ్డి

గాజువాక నియోజకవర్గం నడుపూరు హైస్కూల్లో నిర్వహించిన   హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో నగర డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Continue Read
నేరలు

ఏసీబీ వలలో అవినీతి ఎస్‌ఐ

అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Continue Read
నేరలు

మహిళ దారుణ హత్య

సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని గర్భిణీని హత్య చేసి కాల్చిపడేసిన సంఘటన గురువారం నగరంలో సంచలనం సృష్టించింది.

Continue Read