: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసన ల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది.
Continue Read
స్నానపు షవర్ల ఏర్పాటుపై భక్తుల ప్రశంసలు Åగిరి ప్రదక్షిణ ఏర్పాట్లు అద్భుతమని సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
Continue Read
జీవీఎంసీ 49వవార్డు బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోరు పని చేయక నీరు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్నొన్నారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమా వేశంలో ‘నేతన్న భరోసా’ పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు సంవత్సరా నికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
Continue Read
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి-42 (ఎన్హెచ్-42) విస్తరణ.. బలోపేతానికి రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజ నేయులు అధ్యక్షతన కమిటీ సభ్యులు, శాసనసభ్యులు బి. రామాంజనేయులు, పి.విష్ణుకుమార్రాజు, శ్రీరామ్ రాజ గోపాల్, కొల్లా లలిత కుమారి, ఏజీ ఆఫీస్ నుండి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ టి. సాయికృష్ణరెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎం.విజయరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్లు గురువారం విశాఖపట్నం వీఎంఆర్డీఏ కార్యాలయం సమా వేశ మందిరంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Continue Read
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Continue Read
టర్నర్ సత్రంలో జరు గుతున్న శ్రీజగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల లో భాగంగా గురువారం జగన్నాథ స్వామి శ్రీరాముని అవ తారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Read