logo
సాధారణ వార్తలు

210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్‌ రన్‌ ప్రారంభం

పలు నగరాలు, పట్టణాల మధ్య మరింత మెరుగైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈక్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటు లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్‌ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారత దేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢల్లీి-సహ రాన్‌పూర్‌-డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించ నున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నంలో వెంటనే ఆ నిర్మాణాలను కూల్చేయండి..      ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అపార్ట్‌మెంట్లలో పార్కింగ్‌ స్థలాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్‌ స్థలాలను ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అనధికార షాపుల్ని కూల్చివేయాలని హైకోర్టు అధికారుల్ని ఆదేశించింది

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీలో 20 వసంతాల వేడుక

విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

డ్రగ్స్‌ నిర్మూలనపై మంత్రి సంధ్యారాణి సైకిల్‌ ర్యాలీ

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం మని,సమాజ రహిత సేవలో యువత ముందుకు రావాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్‌,కు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అభ్యుదయం సైకిల్‌ యాత్రను మంత్రి సంధ్యారాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

Continue Read
నేరలు

సర్‌ ఒత్తిడితో మరో బీఎల్‌వో ఆత్మహత్య

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమీక్ష అంశం రాజకీయ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. హడావుడిగా ఈ ప్రక్రియ నిర్వహించడంపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇదే సమయంలో పని ఒత్తిడితో పలువురు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (దీూూ) మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా, మరో బీఎల్‌ఓ ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్‌

విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్‌ బ్రిడ్జ్‌ ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

కనకమహాలక్ష్మి దేవాలయంలో మార్గశిర మహోత్సవం ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమం

కనకమాహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాల నిర్వహణకు సంబంధిం చిన ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీని కార్యనిర్వహక అధికారి శోభారాణి ఆధ్వర్యం లో కమిటీ సభ్యులకు కండువా వేసి శుభాకాంక్షలు తెలి పారు.

Continue Read
సాధారణ వార్తలు

అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలి  విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సంవిధాన్‌ దివస్‌... రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.

Continue Read