logo
సాధారణ వార్తలు

21వ వార్డులో జీవీఎంసీ కమిషనర్‌ పర్యటన

విశాఖ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన 3వ జోన్‌ 21వ వార్డు చిన్న వాల్తేరు లోని మసీదు వీధి, విజయనగర్‌ కాలనీ, నేతాజీ నగర్‌, కొయ్య వీధి, చిన్న వాల్తేర్‌ అన్న క్యాంటీన్‌ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.

Continue Read
సాధారణ వార్తలు

మేయర్‌ను కలిసిన జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కేతన్‌ గార్గ్‌ మంగళవారం నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావును జీవీఎంసీ ప్రధాన కార్యాల యంలోని మేయర్‌ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌తో సనపల రవీంద్ర భరత్‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్‌ కలిశారు.

Continue Read
సాధారణ వార్తలు

బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు చల్లా మంజుల జన్మదిన వేడుకలు

బీజేపీ గ్రేటర్‌ విశాఖలో  బలపడడానికి మహిళా ఉపాధ్యక్షురాలు చల్లా మంజుల  చేస్తున్న కృషి అభినందనీయమని  ఆ పార్టీ నాయకులు సుహాసిని ఆనంద్‌ కొనియాడారు. చల్లా మంజుల  జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి అభినంద న సభ ఏర్పాటు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

తూర్పు కోస్తా రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌గా శ్రీకృష్ణ రాజ్‌కుమార్‌ బాధ్యతల స్వీకారం

బి.శ్రీకృష్ణ రాజ్‌కుమార్‌ తూర్పు కోస్తా రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (IRూజు), 1989 బ్యాచ్‌ అధికారి, రాజ్‌కుమార్‌ రైల్వే ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మూడు దశాబ్దాలకు పైగా గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

28న 4వ జోన్‌లో వాణిజ్య సముదాయాల దుకాణాలకు బహిరంగ వేలం పాట

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 4 జోన్‌లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్‌,  మెయిన్‌ ఆఫీస్‌ క్యాంటీన్‌ నకు జూన్‌ 28వ తేది ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తు న్నట్టు 4వ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

యోగాంధ్ర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలి రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌

యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జూన్‌ 21న విశాఖ బీచ్‌ ప్రాంతాల్లో నిర్వహించ నున్న 11వ అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమం ఏర్పాట్లలో ప్రజలకు, యోగా ఔత్సాహికులకు వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎస్‌ .సురేష్‌ కుమార్‌ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

యోగా దినోత్సవంపై మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే పంచకర్ల సమీక్ష

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌ దాట్ల మాన్సెన్స్‌ కల్యాణ మండపంలో యోగాంధ్ర 2025 యోగ డేను, మంత్రి కందుల దుర్గేష్‌,  ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమీక్షించారు.

Continue Read