ఈనెల 12వ తేదీ నా కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన క్రమంలో ఈ నెల 16వ తేదీన కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో 21 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు కారు నడుపు తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం(24) ఇటీవలే రిమాండ్కు తరలించారు.
Continue Readమధురైలో గురు వారం (ఆగస్టు 21న) నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రెండో మహానాడుకు భారీ ఎత్తున విజయ్ అభిమా నులు పోటెత్తారు.
Continue Readకొన్ని సాంకేతిక కారణాల వలన రద్దయిన లేదా పెన్షన్ రకం మారిన అసలైన దివ్యాంగులు నిరాశ చెందకుండా మరలా దరఖాస్తు చేసుకున్నచో తిరిగి వారి దివ్యాంగ పెన్షన్లు పునరుద్ధరి స్తామని మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తెలిపారు.
Continue Readరాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై సీఎం నారా చంద్రబాబు
Continue Read60వ ఆల్ ఇండియా రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం
Continue Readమర్రిపాలెం రోడ్డు లో మంగళవారం హెల్మెట్ వినియోగించని ద్విచక్ర వాహన దారులకు ట్రాఫిక్ సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు.
Continue Readభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ భవిష్యత్తును మార్చ బోయే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఎత్తుతో భారీ రాకెట్ను నిర్మించే పనిలో ఉన్నట్లు ఆ సంస్థ చైర్మన్ వి. నారాయణన్ వెల్లడిర చారు.
Continue Readమండలం లోని గుర్ల గ్రామంలో ఎటువంటి వైరల్ జ్వరాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి తెలిపారు. గుర్లలో 50 మందికి చికున్ గున్యా జ్వరాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.
Continue Read