కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికి తీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Continue Read
ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక నవజాత శిశువుకు తీరని అన్యాయం జరిగింది. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఆ పసికందు చేయిని పూర్తిగా తొలగించాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడిరది.
Continue Read
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న వేళ.. విపక్ష మహాఘట్బంధన్ కీలకమైన ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల కొన్న సందిగ్ధతకు తెరదించింది. ఓవైపు సీట్ల విషయంలో గొడవ జరుగుతుండగానే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి అభ్యర్థులను ఖరారు చేసేసింది. కూటమిలో భాగ స్వామ్య పార్టీలన్నీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వైపే మొగ్గు చూపి.. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడానికి అంగీకారం తెలిపాయి.
Continue Read
కాకినాడ జిల్లా తునిలో బాలికల గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Continue Read
ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్ సూపర్ స్టార్గా పేరొందిన నీరజ్ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందజేసింది. ఢల్లీిలోని సౌత్ బ్లాక్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు.
Continue Read
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Continue Read
విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. మధురవాడ లో వారుష్ ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని.. అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలే దన్నారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు.
Continue Read
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు.. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Continue Read