logo
రాజకీయ సంబంధితమైనవి

టీటీడీలో మరోసారి నోటీసుల కలకలం..

ఐటీ విభాగం మాజీ జీఎంకు నోటీసులు కవారంలో వివరణ ఇవ్వాలని సందీప్‌ రెడ్డికి ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసుల వ్యవహారం

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏకగ్రీవంగా ఏసీఏ కార్యవర్గం ఎన్నిక

అధికార టీడీపీ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) ప్రతిష్ఠాత్మక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మాజీ మంత్రి జోగి రమేష్‌కు హైకోర్టు షాక్‌

వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఐఎన్‌ఎస్‌ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైసీపీకి బిగ్‌ షాక్‌

కమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే

కేంద్ర కేబినెట్‌ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్‌, పంజాబ్‌, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వలంటీర్లను వదులుకోం: చంద్రబాబు

ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.

Continue Read