పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నూతన ఒరవడికి నాంది పలికారు. రోడ్ల జంగిల్ క్లియరెన్స్కు ప్రజలు స్వచ్ఛందంగా రావాలని మన పలాస మన బాధ్యత కార్యక్రమంతో ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
Continue Readజీవీఎంసీ 52వ వార్డులో ఫుట్పాత్ల సమస్యలపై టీడీపీ నాయకులు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే గణబాబు జీవీఎంఎంసీ కమిషనర్కు, జోన్`5 జోనల్ కమిషనర్కు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Continue Readఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధ్యపడతా యని హిందీ ట్రైనింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి అన్నారు.
Continue Readఅనకాపల్లి జిల్లా పరవాడ మండల తహసీల్దార్ అంబేద్కర్ను బీసీ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
Continue Readఅమ్మకపు ధర (ఎమ్మార్పీ) కన్నా ఒక్క రూపాయి అదనంగా వినియోగాదారుడి నుంచి వసూలు చేయడాన్ని వినియోగదారుల కమిషన్`1 తప్పుపట్టింది.
Continue Readవిశాఖపట్నం మర్రిపాలెం రైతు బజార్లో మంగళవారం రాయితీపై టమాటాలను విక్రయించారు.
Continue Readకోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి
Continue Readపోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది.
Continue Read