logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కి అల్లు అర్జున్‌

బన్నీ తన ఇంటి నుంచి 10 గంటల 40 నిమిషా లకే పోలీస్‌ స్టేషన్‌కి బయలు దేరారు. బన్నీతోపాటు తండ్రి అల్లు అరవింద్‌, తన మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఎర్రచందనంతో ఏపీకి సమకూరనున్న ఆదాయం టన్నుకు రూ.75 లక్షల ఆదాయం

ఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీల ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు

పార్లమెంట్‌ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత

పార్లమెంట్‌ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. హోంమంత్రి అమిత్‌ షా.. రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

ఏవీఎన్‌ కళాశాలలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

నగరంలోని ఏవీఎన్‌ కళాశాలలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధన ప్రార్ధనలు, క్రీస్తు ఆధ్యాత్మిక గీతాలాపనలు చేశారు.

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వారికి ఉచిత వైద్యం

దేశంలో అనేక సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు ఢల్లీి. 2013లో జరిగిన ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోటీలో తొలిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

21న 4వ జోన్‌లో పలు షాపులకు బహిరంగ వేలం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్‌లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

రాష్ట్ర ప్రజలకు కావలసింది విజన్‌ 24`29 కావాలి పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ విభాగం చైర్మన్‌ మూల వెంకటరావు

రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విజన్‌ 2047 కాదు.. 24 - 29 అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్‌ ఇంచార్జ్‌ మూల వెంకటరావు అన్నారు. ప్రభుత్వానికి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలన్నారు.

Continue Read