logo
సాధారణ వార్తలు

రైతులకు ఎరువుల కొరత రాకుండా చర్యలు    కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల లభ్యత, నిల్వలు, పంపిణీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవ సాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా కల్లెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్‌లు, జిల్లా వ్యవసాయ అధికారులు, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ మార్క్ఫెడ్‌, జిల్లా సహకార అధికారులతో మంగళ వారం రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

జమ్మూ కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ఢల్లీిలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం తుదిశ్వాస విడిచారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నం స్టేషన్లో రాత్రి డీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

Continue Read
సాధారణ వార్తలు

ప్రభుత్వ యాజమాన్య పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1 గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదు  ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు

జిల్లా పరిషత్‌ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాదని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న పాఠశాల సహాయకులకు ఎంఈఓ 1గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడి రాజు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌, ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన

మురళినగర్‌లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్‌ వైస్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆధ్వర్యంలో కన్జ్యూమర్‌ ఎవర్నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

క్యాన్సర్‌ వ్యాధి నిరోధానికి మోదీ సర్కార్‌ విప్లవాత్మక చర్యలు కబీజేపీ నాయకుడు మూల వెంకటరావు

దేశంలో క్యాన్సర్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిందని భారతీయ జనతా పార్టీ బీసీ నేత, వికసిత్‌ భారత్‌ 2047 విశాఖ జిల్లా కో కన్వీనర్‌ మూల వెంకట్రావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రైల్వే సైడిరగ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

విశాఖపట్నంలోని సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని రైల్వే సైడిరగ్‌, సంస్థల సమగ్ర తనిఖీని వాల్టెయిర్‌ డివిజన్‌ సీనియర్‌ అధికారులతో కలిసి డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) లలిత్‌ బోహ్రా తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ జీవీలో సర్టిఫికేషన్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూజీవీ)లో ‘సర్టిఫికేషన్‌ కోర్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ లిపై ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్‌ కోర్స్‌కు సంబంధించి పోస్టర్‌ ఈనెల 14న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి ఆన్‌లైన్‌లో విడుదల చేశారని జెఎన్‌టియుజివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ తెలియజేసారు.

Continue Read