logo
ఆర్థిక వ్యవస్థ

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు మహర్దశ   రూ.500 కోట్లతో పెరగనున్న ప్లాట్‌ఫారాలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్‌ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖలో త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

విశాఖపట్నం సందర్శించే పర్యాటకులకు, విశాఖ వాసులకు పర్యాటక శాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే విశాఖపట్నంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌..  ఏపీతో పోటీపడి ఛాన్స్‌ కొట్టేసిన కర్నాటక

దేశంలో మొట్టమొదటి ప్రయివేట్‌ హెలికాప్టర్‌ తయారీ ప్లాంట్‌ కర్ణాటకలో ఏర్పాటవుతోంది. ఐరోపాకు చెందిన దిగ్గజం ఎయిర్‌బస్‌, టాటా గ్రూప్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (ుAూూ) భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

త్వరలో విశాఖపట్నం ఆరు లైన్లతో గ్రీన్‌ఫీల్డ్‌ సెమీ రింగ్‌ రోడ్డు !

విశాఖ పట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సెమీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోం ది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం: సిద్ధమైన స్కైవాక్‌ బ్రిడ్జ్‌

విశాఖపట్నంలో భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన నిర్మితమవుతోంది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్‌ గ్లాస్‌ స్కైవాక్‌ వంతెనను నిర్మిస్తున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

విశాఖ`విజయవాడ ఎయిర్‌ సర్వీస్‌ పున:ప్రారంభం హర్షం వ్యక్తం చేసిన విశాఖ ఎంపీ శ్రీభరత్‌

వైజాగ్‌`విజయవాడ ఉదయం ఎయిర్‌ సర్వీస్‌ తిరిగి ప్రారంభమైంది. దీనిపై విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ఎంపీ శ్రీభరత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రూ.1,14,239 ఆస్తి పన్ను చెల్లించిన లయన్స్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి

ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని లయన్స్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి వినియోగించుకున్నట్టు జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలంటూ ఎన్‌ఆర్‌ఐలకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పిలుపు

శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలను పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆహ్వానించారు.

Continue Read