యోగా దినోత్సవంపై మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పంచకర్ల సమీక్ష
అక్షర కిరణం (పెందుర్తి): పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ దాట్ల మాన్సెన్స్ కల్యాణ మండపంలో యోగాంధ్ర 2025 యోగ డేను మంత్రి కందుల దుర్గేష్,, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సమీక్షించారు. పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ దాట్ల మాన్సన్స్ కల్యాణ మండపంలో పెందుర్తి మండలం, జోన్ 8 అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహిం చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, పెందుర్తి ఎంపీడీవో అప్పలరాజు, ఏపీఎం ఎస్తేరు రాణి, ఏపీడీవో చిరంజీవి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రెల రామానాయుడు, 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు, 97వ వార్డ్ టీడీపీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు, పార్టీ మండల అధ్యక్షులు కొరుపోలు రామనాయుడు, కరక దేవుడి, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్, కంచిపాటి మధు, దాట్ల మధు, మజ్జి సూరి బాబు, పిన్నింటి పార్వతి, ఆదిబాబు, సింహాచలం నాయుడు, గోరపిల్లి సత్యరావు, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, సర్పంచ్లు మడక అప్పలరాజు, దూది వెంకటరమణ, నాయకులు బయలుపూడి హరిగోపాల్, రాపర్తి కృష్ణమోహన్, రాపర్తి కిషోర్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, సదరం భీమేశ్వరరావు, నీటిపల్లి మహేష్, పర్రి శివ, మరక బంగారు రాజు, ఎర్ర నాగరాజు, సదాశివం, బొడ్డు అప్పలరాజు, బోర్ వెల్స్ గణేష్, ఎంపీపీ కాళ్ల వరలక్ష్మి, జొత్తాడ శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, హైమావతి, వరూధిని, అంబటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.